ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమెంట్‌ బెంచీల ఏర్పాటు

ABN, First Publish Date - 2021-03-15T03:59:38+05:30

మండల పరిధిలోని సిద్దేశ్వర కోన ఆవరణంలో భక్తుల కోసం దాతలు వేమారెడ్డి సురేంద్రనాథ్‌రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణమనాయు

సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైదాపురం,మార్చి14: మండల పరిధిలోని సిద్దేశ్వర కోన ఆవరణంలో భక్తుల కోసం దాతలు వేమారెడ్డి సురేంద్రనాథ్‌రెడ్డి, ఆరికట్ల బాలకృష్ణమనాయుడు సహకారంతో ఆదివారం  గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు సిమెంట్‌ బెంచ్‌లను ఏర్పాటు చేశారు.  ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్‌ జన్మదినం సందర్భంగా లక్ష్మీదేవి, శైలజమ్మల చేతుల మీదుగా వీటిని ప్రారంభించారు. అనంతరం సిదేఽ్దశ్వరులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-15T03:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising