ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-07-13T03:23:40+05:30

మంజూరైన పక్కాగృహ నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని డ్వామా పీడీ తిరుపతయ్య అన్నారు.

సమీక్షిస్తున్న డ్వామా పీడీ తిరుపతయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్వామా పీడీ తిరుపతయ్య

బిట్రగుంట, జూలై 12: మంజూరైన పక్కాగృహ నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని డ్వామా పీడీ తిరుపతయ్య అన్నారు. బోగోలు మండల ప్రజాపరిషత్‌ సమావేశ భవనంలో ఎంపీడీవో నాసరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండల, గ్రామ రెవెన్యూ, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కోవూరుపల్లి, కడనూతల గ్రామాల్లో జరుగుతున్న గ్రౌడింగ్‌ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు బాలమురళీకృష్ణ, హౌసింగ్‌ ఏఈ వెంకటయ్య, ఎంఈవో జయింత్‌బాబు, ఆర్‌డబ్యూఏఈ రవీంద్రనాధ్‌, పీఆర్‌ఏఈ శ్రీనివాసులు కార్యదర్శులు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T03:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising