ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కులపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-01-01T04:38:35+05:30

పౌరహక్కులపై ప్రతి ఒక్కరు విధిగా అవగాహన పెంచుకోవాలని తహసీల్దారు పద్మావతి కోరారు.

మాట్లాడుతున్న తహసీల్దారు పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, డిసెంబరు 31 : పౌరహక్కులపై ప్రతి ఒక్కరు విధిగా అవగాహన పెంచుకోవాలని తహసీల్దారు పద్మావతి కోరారు. లింగాలస్వామి గిరిజన కాలనీలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవం  సందర్భంగా  ఆమె మాట్లాడారు. ఎంపీడీవో భవాని, పంచాయతీరాజ్‌ ఏఈ కిరణ్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌ పౌరహక్కులపై అవగాహన కల్పించారు. 

రాపూరు: స్థానిక ఆంజనేయపురం గిరిజన వాడలో శుక్రవారం సాయంత్రం తహసీల్దారు పద్మావతి పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడుతూ పౌరహక్కులను వివరించి గిరిజనులకు పునరావాసకేంద్రం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.


Updated Date - 2022-01-01T04:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising