ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేవీవీలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి

ABN, First Publish Date - 2021-03-22T07:46:37+05:30

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ప్రజలు జనవిజ్ఞాన వేదికలో భాగస్వామ్యులు కావాలని జేవీవీ రాష్ట్ర నేతలు శంకరయ్య, బుజ్జయ్య, నగర నేత చలపతిరావు పిలుపునిచ్చారు.

పోస్టర్‌ విడుదల చేస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సభ్యత్వ నమోదులో నాయకులు


నెల్లూరు(వైద్యం), మార్చి 21 : శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ప్రజలు జనవిజ్ఞాన వేదికలో భాగస్వామ్యులు కావాలని జేవీవీ రాష్ట్ర నేతలు శంకరయ్య, బుజ్జయ్య, నగర నేత చలపతిరావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జేవీవీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ సమాజ విజ్ఞానం, మూఢనమ్మకాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో జేవీవీ ముందుంటుందన్నారు. కరోనా సమయంలోనూ వలస కూలీలకు అండగా నిలిచిందన్నారు. అనంతరం జేవీవీ సభ్యత్వ నమోదు పోస్టర్లను విడుదల చేశారు, మొదటి సభ్యత్వాన్ని డాక్టర్‌ శ్రీనునాయక్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో మాదాల రాము, విజయకుమార్‌, విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T07:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising