ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలు వాయిదా వేసేలా బుద్ధి ప్రసాదించాలని వినతి

ABN, First Publish Date - 2021-05-03T03:19:31+05:30

పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఏ

వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, మే 2: పది, ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేసేలా సీఎం జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని ఆదివారం స్థానిక అంబేద్కర్‌నగర్‌ సమీపంలోని వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు వితనతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా ప్రభావం తీవ్రం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమడకుండా పరీక్షలను వాయిదా వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చిన్నా, కార్తీక్‌, ఉపేంద్ర, నిఖిల్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T03:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising