ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయ భవనానికి స్థల పరిశీలన

ABN, First Publish Date - 2021-12-27T03:50:17+05:30

రాపూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు.

టీడీపీ కార్యాలయానికి స్థలం పరిశీలిస్తున్న కురుగొండ్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, డిసెంబరు 26: రాపూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రకటించారు. రాపూరులో ఆదివారం జరిగిన ఓ వివాహానికి హాజరైన ఆయన  రాపూరు నుంచి మద్దెలమడుగు సెంటర్‌ ప్రాంతాల్లో పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. ధనుర్మాసం పూర్తయిన తర్వాత భవన నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించారు.  దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, షేక్‌ ముక్తియార్‌, బోరు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-27T03:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising