ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2021-11-24T03:41:31+05:30

స్థానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

డీఆర్‌డబ్ల్యూ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థిసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, నవంబరు 23: స్థానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిసంఘాల నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యావ్యవస్థ అధోగతిపాలైందన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మునుపటిలాగే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సునీల్‌, సురేష్‌, సాయి, మౌనిక, సుధా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T03:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising