ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 మూగజీవాల మృతి

ABN, First Publish Date - 2021-12-26T04:31:15+05:30

మండలంలోని గరిమెనపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో గిరిజనుడు అంకయ్య పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది.

దగ్ధమైన గుడిసె వద్ద బాధిత గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్ని ప్రమాదంలో పూరిగుడిసె దగ్ధం

రాపూరు, డిసెంబరు 25: మండలంలోని గరిమెనపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో గిరిజనుడు అంకయ్య పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మూగజీవాలు ( మేకలు, గొర్రెలు ) కాలి బూడిదయ్యాయి. కొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ఆ గిరిజన కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడింది. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు వేడుకొంటున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Updated Date - 2021-12-26T04:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising