ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణంపై పవవ్ కల్యాణ్ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2021-03-14T18:34:20+05:30

రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణంపై పవవ్ కల్యాణ్ దిగ్భ్రాంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు: కృష్ణా జిల్లాలో నూజివీడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు దుర్మరణం చెందడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవనం కోసం పనులకు వెళ్లి మృత్యువాతపడటం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. 


మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. మృతులు, క్షతగాత్రులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలని, వారి కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-03-14T18:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising