ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్యూమరేషన్‌ చేయాలి

ABN, First Publish Date - 2021-11-23T05:38:22+05:30

వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, మినుము చేలను వెంటనే ఎన్యూమరేషన్‌ చేయాలని రాష్ట్ర కౌలురైతు సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉప్పగుండూరు గ్రామపరిధిలోవర్షాలకు దెబ్బతిన్న పైర్లను సోమవారం పరిశీలించారు. ఈ క్రాప్‌ తో సంబంధం లేకుండా సాగు చేసిన ప్రతి పైరును ఎన్యూమరేషన్‌ చేయాలన్నారు.

దెబ్బతిన్న మిరప చేనును పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగులుప్పలపాడు (ఒంగోలురూరల్‌)నవంబరు 22: వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిర్చి, మినుము చేలను వెంటనే ఎన్యూమరేషన్‌ చేయాలని రాష్ట్ర కౌలురైతు సంఘం ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉప్పగుండూరు గ్రామపరిధిలోవర్షాలకు దెబ్బతిన్న పైర్లను  సోమవారం పరిశీలించారు. ఈ క్రాప్‌ తో సంబంధం లేకుండా సాగు చేసిన ప్రతి పైరును ఎన్యూమరేషన్‌ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రైతు సంఘనాయకులు వై వెంకటేశ్వరరావు,పెంట్యాల హనుమంతరావు,  కౌలు రైతు సంఘనాయకులు వి .బాలకోటి, కె .మాబు, జుజ్జూరి  జయంత్‌బాబు , జి. బసవపున్నయ్య, టి.శ్రీకాంత్‌, గ్రామరైతులు పాల్గొన్నారు.

  నష్టపరిహారం ఇవ్వాలి 

సంతనూతలపాడు : వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని కౌలురైతుసంఘం నాయకుడు కిలారిపెద్దబ్బాయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలో మైనంపాడు, చలప్పాలెం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కే.హనుమంతరావు, బత్తుల సుబ్బారావు, జీవీ సుబ్బారావు, బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T05:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising