ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-08-28T05:22:59+05:30

తాళ్లూరు ఎస్సీకాలనీలో వివా హ వేడుకల వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనపర్తి పెదబాబు(49) శు క్రవారం వేకువజామున మృ తి చెందారు.

పంచనామ నిర్వహిస్తున్న ఎస్సై నరసింహారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లూరు, ఆగస్టు 27 : తాళ్లూరు ఎస్సీకాలనీలో వివా హ వేడుకల వద్ద జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనపర్తి పెదబాబు(49) శు క్రవారం వేకువజామున మృ తి చెందారు. స్థానిక ఎస్సీకాలనీలో సోమవారం ఓ ఇంట వివాహవేడుకలు జరుగుతుండగా హాజరైన అనపర్తి పెదబాబును అదేకాలనీకి చెందిన కంబంపాటి రంగయ్య రోకలితో తీవ్రంగా దాడిచేసి గాయపరిచాడు. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తీవ్రగాయాలై, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెదబాబు గుంటూరు ప్రభు త్వ ఆసుపత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారావు హత్య కేసుగా నమోదు చేశారు. గుంటూరుకు వెళ్లి మృతదేహన్ని సందర్శించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సానుభూతిపరునిగా ఉన్న పెదబాబును హత్య చేయడం దారుణమని టీడీపీ ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు అనపర్తి సుబ్బారావు, ఆవేదన వ్యక్తం చేశారు. బాబుమృతికి ఎంఆర్‌పీఎస్‌ నేత అనపర్తి ఆదాం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-08-28T05:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising