ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీడీసీసీబీలో కారుణ్య నియామకాలు

ABN, First Publish Date - 2021-01-13T05:34:42+05:30

పీడీసీసీ బ్యాంకులో కారుణ్యనియామకం కింద ఇరువురిని ఉద్యోగాలలో నియమించారు. మంగళవారం ఒంగోలులోని బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌ డాక్టర్‌ మాదాశి వెంకయ్య అందజేశారు.

ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్న చైర్మన్‌ వెంకయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలువిద్య, జనవరి 12 : పీడీసీసీ బ్యాంకులో కారుణ్యనియామకం కింద ఇరువురిని ఉద్యోగాలలో నియమించారు. మంగళవారం ఒంగోలులోని బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌   డాక్టర్‌ మాదాశి వెంకయ్య అందజేశారు. బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తూ ఇటీవల జి.ఏసుపాదం మరణించడంతో ఆయన భార్య ప్రేమకుమారిని స్టాఫ్‌ అసిసెంట్‌గా, మెసెంజర్‌ కె.వెంకటేశ్వరరావు కుమారుడు కె.రవీంద్రప్రసాద్‌ను మెసెంజర్‌గా కారుణ్యనిమాకాల కింద నియమించారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్‌ నూర్‌అహమద్‌, సీఈవో శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-13T05:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising