ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువలు నిర్మించరూ..

ABN, First Publish Date - 2021-11-24T05:03:22+05:30

పట్టణంలోని రాచర్ల రోడ్డు వద్ద గల సంజీవరెడ్డినగర్‌ ప్రాంతంలో కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షం నీరు నిలిచి ఉంటుంది.

సంజీవరెడ్డినగర్‌లో మురికికూపంగా మారిన ప్రాంతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు టౌన్‌, నవంబరు 23: పట్టణంలోని రాచర్ల రోడ్డు వద్ద గల సంజీవరెడ్డినగర్‌ ప్రాంతంలో కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షం నీరు నిలిచి ఉంటుంది.  దీంతో ఆ ప్రాంతం మురికిమయంగా మారి  దోమలు ప్రబలుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు మున్సిపల్‌  కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దోమలు ప్రబలడంతో మలేరియా, డెం గ్యూ జ్వరాలబారిన ప్రజలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని ఆప్రాంతంలో మురికి నీటి కాలువలు నిర్మించి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-11-24T05:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising