ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా శిశు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2021-09-02T06:50:56+05:30

రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమమే లక్ష్యంగా సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఒంగోలులో పౌష్టికాహార వారోత్సవాలను ప్రారంభిస్తున్న మంత్రి బాలినేని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి బాలినేని 

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 1 : రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమమే లక్ష్యంగా సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు బుధవారం నుంచి ఈనెల 7వతేదీ వరకు వారంరోజుల పాటు అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ టి.ఎస్‌.చేతన్‌, మహిళాశిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మీదేవి, జడ్పీ సీఈవో దేవానందరెడ్డి, నగర మేయర్‌ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T06:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising