ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ఏం సందేశమిస్తున్నారు: రఘురామ

ABN, First Publish Date - 2021-07-12T14:23:16+05:30

ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అమ్మ భాషను అదిమేసే చర్యలు-అసందర్భ నిర్ణయాలపై లేఖ రాశారు. తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అమ్మ భాషను అదిమేసే చర్యలు-అసందర్భ నిర్ణయాలపై లేఖ రాశారు. తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. ఈ విషయంపై యార్లగడ్డ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహనీయులను మనం గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు కానీ.. వారు చేసిన కృషిని తుడిచిపెట్టేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని రఘురామ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-12T14:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising