ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతే రాజధానిగా ఉంటుంది: మధు

ABN, First Publish Date - 2021-11-23T09:02:06+05:30

అమరావతే రాజధానిగా ఉంటుంది: మధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతే రాజధానిగా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పటికే అమరావతి రైతు ఉద్యమంలో మావాళ్లు పాల్గొన్నారు. ఒకటి రెండు రోజుల్లో నేను కూడా పాల్గొంటా’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో వానల విపత్తుపై ప్రభుత్వం రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని మధు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-23T09:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising