ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-12-08T05:29:39+05:30

జిల్లాలో కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, శతశాతం వ్యాక్సినేషన్‌ చేపట్టాలని అడిషనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ పైడి రాజు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట: జిల్లాలో కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున  వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని, శతశాతం వ్యాక్సినేషన్‌ చేపట్టాలని అడిషనల్‌  మలేరియా అధికారి డాక్టర్‌ పైడి రాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆశ వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాకివలస పీహెచ్‌సీ వైద్యులు పూర్ణమ్మ, నేతింటి రామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-08T05:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising