రికార్డుల నిర్వహణ మెరుగుపరచండి
ABN, First Publish Date - 2021-12-09T05:10:41+05:30
సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలి పారు.
కవిటి: సచివాలయాల్లో రికార్డుల నిర్వహణలో మెరుగుపరుచుకోవాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలి పారు. బుధవారం శిలగాం, లండిపుట్టుగ, కపాసకుద్ది సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శివాజీ పాణిగ్రాహి పాల్గొన్నారు.
Updated Date - 2021-12-09T05:10:41+05:30 IST