ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమతుల దాణాతో పాలు దిగుబడి

ABN, First Publish Date - 2021-11-01T05:12:29+05:30

సమతుల దాణా ద్వారా పాడి పశువులు అధికంగా పాలు ఇస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పలాస, మందస మండలాలకు చెందిన పాడి రైతులకు సమతుల్య దాణాను సరఫరా చేశారు.

పశుదాణాను పంపిణీ చేస్తున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస : సమతుల దాణా ద్వారా పాడి పశువులు అధికంగా పాలు ఇస్తాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో పలాస, మందస మండలాలకు చెందిన పాడి రైతులకు సమతుల్య దాణాను సరఫరా చేశారు. రూ.3,150 విలువ చేసే ఈ దాణాను ప్రభుత్వం సబ్సిడీపై రూ.1300లకే 200 కిలోలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అవసరమైన రైతులు నేరుగా రైతుభరోసా కేం ద్రాల్లో తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌ కుమార్‌, హనుమంతు వెంకటరావుదొర, డీడీ వి.జయరాజ్‌, ఏడీ పోతన పల్లి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-01T05:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising