ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2021-08-21T01:07:49+05:30

ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ముగ్గురు పంచాయతీ రాజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. పి.గన్నవరం జడ్పీ హైస్కూల్‌లో సీఎం ప్రారంభించిన నాడు-నేడు పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపించడంతో అధికారుల అలసత్వంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ సీరియస్ అయ్యారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ రాజ్ జేఈ ఆనంద్, డీఈఈ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. చంటిబాబుపై సస్పెన్షన్ వేటు వేశారు.

Updated Date - 2021-08-21T01:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising