ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ధైర్యం సజ్జలకు ఉందా?: పట్టాభి

ABN, First Publish Date - 2021-09-02T21:29:26+05:30

ఆ ధైర్యం సజ్జలకు ఉందా?: పట్టాభి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సజ్జల విద్యుత్ ఛార్జీల పెంపును సమర్థిస్తూ గత ప్రభుత్వంపై నిందలేస్తున్నారని  టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగన్‌రెడ్డి రెండేళ్లలోనే రూ.9,500 కోట్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఈపీడీసీఎల్ ఏ గ్రేడ్‌లో ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో సీ గ్రేడ్‌కి పడిపోయిందన్నారు. 2019 మార్చి 31కి ఏపీ డిస్కంలు తక్కువ అప్పుల్లోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందన్నారు. ఈ వాస్తవాలు బయటపెట్టి మాట్లాడే ధైర్యం సజ్జలకు ఉందా? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-09-02T21:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising