ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap Highcourt మధ్యంతర ఉత్తర్వులు.. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల నరేంద్ర

ABN, First Publish Date - 2021-05-02T23:57:12+05:30

Ap Highcourt మధ్యంతర ఉత్తర్వులు.. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల నరేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జైలు నుండి రాజమండ్రి జైలుకు తరలించారు. సంగం డెయిరీలో అవకతవకలు, ఫోర్జరీ కేసులో ధూళిపాళ్ల కస్టడీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయనను విజయవాడ జైలు నుంచి రాజమండ్రి జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ధూళిపాళ్లను 4 రోజులపాటు విచారించేందుకు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. శనివారం రాజమండ్రి జైలునుండి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కస్టడీ పిటిషన్‌ను సవాల్ చేస్తూ ధూళిపాళ్ల న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. ఇక ఇదే కేసులో ధూళిపాళ్లతో పాటు గోపాలకృష్ణ, గురునాధం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


Updated Date - 2021-05-02T23:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising