ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం

ABN, First Publish Date - 2021-02-05T08:13:18+05:30

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్‌కుమార్‌ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృతలూరు, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్‌కుమార్‌ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు  దగ్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులే ఈ పని చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2021-02-05T08:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising