టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం
ABN, First Publish Date - 2021-02-05T08:13:18+05:30
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్కుమార్ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.
అమృతలూరు, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్కుమార్ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులే ఈ పని చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Updated Date - 2021-02-05T08:13:18+05:30 IST