ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయదేవతే శ్రీరామరక్ష: రాజధాని రైతులు

ABN, First Publish Date - 2021-05-18T09:31:13+05:30

న్యాయదేవత లేకపోతే అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను ఈ ప్రభుత్వం నొక్కేసేదని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 517వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు

తుళ్లూరు, మే 17: న్యాయదేవత  లేకపోతే అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను ఈ ప్రభుత్వం నొక్కేసేదని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, రైతులు కూలీలు చేస్తున్న ఉద్య మం సోమవారంతో 517వ రోజు కు చేరుకుంది. రైతులు మాట్లాడుతూ అమరావతికి భూములు త్యాగం చేసిన రైతుల పక్షాన రఘరామకృష్ణరాజు ఉండటమే నేరమని ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలులకు పంపిందన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా  కొనసాగాలని రైతుల ఇళ్ళ నుంచి, రైతు శిబిరాల నుంచి ఆందోళనలు కొనసాగాయి.  

Updated Date - 2021-05-18T09:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising