ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల వాయిదా

ABN, First Publish Date - 2021-08-20T11:57:54+05:30

సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆ కోటాను వాయిదా వేశామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది.

Updated Date - 2021-08-20T11:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising