ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-12-19T13:25:54+05:30

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 36,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 36,315 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 14,168 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. నేడు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి విహరించనున్నారు.

Updated Date - 2021-12-19T13:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising