ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితుల భూమిలో కల్యాణ మండపం ఏలా ఏర్పాటు చేస్తారు’

ABN, First Publish Date - 2021-12-19T21:24:33+05:30

కనిగిరిలో టీటీడీ కళ్యాణమండపానికి ఆదివారం శంకుస్థాపన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కనిగిరిలో టీటీడీ కళ్యాణమండపానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకంపై సర్పంచ్ పేరు లేకపోవడంతో వైసీపీ దళిత సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.దళితుల భూమిలో కల్యాణ మండపం ఏలా ఏర్పాటు చేస్తారని మహిళలు ప్రశ్నించారు.దళితులకు మరొచోట స్థలం ఇస్తామని.. నమ్మకద్రోహం చేశారంటూ మహిళలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపనకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి.. తమ గోడుని విన్నవించుకునేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. 

Updated Date - 2021-12-19T21:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising