ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ఇద్దరు కార్మికులు బలి

ABN, First Publish Date - 2021-12-19T08:14:35+05:30

ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ఇద్దరు కార్మికులు బలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీమకుర్తి, డిసెంబర్‌ 18: ప్రకాశం జిల్లా రామతీర్థం సమీపంలోని ఏపీఎండీసీ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ అయిన ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ముడిరాయిని వెలికి తీసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పగుళ్లు గమనించకపోవటంతో దాదాపు 30 అడుగులకుపైగా ఉన్న పెద్ద ముడిరాయి జారి కటింగ్‌ చేస్తున్న వైర్సా ఆపరేటర్లు పి.బిసోయి(19), మున్నా స్వైన్‌(22)పై పడటంతో ఘటనా స్థలంలోనే వారు మృతి చెందారు. శుక్రవారం రాత్రి 8.30 సమయంలో ప్రమాదం జరిగితే శనివారం ఉదయం వరకు సమాచారం బయటకు తెలియకపోవటం విశేషం. డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు క్వారీలో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న ప్రసన్నకుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2021-12-19T08:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising