ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం

ABN, First Publish Date - 2021-12-19T17:58:36+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేశఖండన శాలలో మహిళలకు అవకాశం కల్పించాలని మంత్రి వెలంపల్లిని దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో మధ్య  చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దుర్గగుడి కేశఖండన శాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది.  తిరుమల, శ్రీశైలం కేశఖండనశాలలో మహిళలు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి మహిళా క్షురకులను నియమించాలని  మహిళా‌ భక్తులు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-19T17:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising