ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భైరవస్వామికి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

ABN, First Publish Date - 2021-10-07T05:48:15+05:30

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శిం చుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, అక్టోబరు 6: వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయంగా అటవీ ప్రాంతంలో కొలువుదీరిన భైరవస్వామిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శిం చుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అమావాస్య సందర్భంగా వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు భైరవస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన అమృతకలశాలను మొక్కుబడులుగా సమర్పించడంతో పాటు పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం సర్వగ్రహ దోష పరిహారార్థం అనే సంకల్పంతో గుమ్మడి దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థానం అధికారులు అదనపు సిబ్బందిని నియ మించారు. రద్దీ పెరిగిన కారణంగా క్యూలు సుమారు కిలోమీటరు మేరకు వెళ్లడంతో స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. 

Updated Date - 2021-10-07T05:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising