ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపత్‌ వినాయకుడిని దర్శించిన మిజోరం గవర్నర్‌

ABN, First Publish Date - 2021-11-02T06:51:28+05:30

నగరంలోని ఆశీల్‌మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్‌ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పూజల్లో పాల్గొన్న మిజోరం గవర్నర్‌ హరిబాబు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం, నవంబరు 1: నగరంలోని ఆశీల్‌మెట్ట వద్ద కొలువుదీరిన సంపత్‌ వినాయకుడిని సోమవారం ఉదయం మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు  దంపతులు దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి అభిషేకాన్ని తిలకించారు. అనంతరం హరిబాబుకు వేదాశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ టీఆర్‌ చోళన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T06:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising