ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ 4 వార్డులకు కనీస వసతులు

ABN, First Publish Date - 2021-12-28T06:03:42+05:30

జీవీఎంసీ భీమిలి జోన్‌ పరిధిలోని నాలుగు వార్డులలో కనీస వసతులు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం (రూరల్‌), డిసెంబరు 27: జీవీఎంసీ భీమిలి జోన్‌ పరిధిలోని నాలుగు వార్డులలో కనీస వసతులు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం వలందపేట పరిధిలో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారులు, కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పారిశుధ్యం, తాగు నీరు, విద్యుత్‌ వంటి అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో జడ్సీ వెంకటరమణ, కార్పొరేటర్‌ కొండబాబు, జీవీఎంసీ కోఆప్షన్‌ సభ్యురాలు కొప్పల ప్రభావతి, వైసీపీ నాయకులు షణ్ముఖరావు, కరుణాకరరెడ్డి, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.   .


Updated Date - 2021-12-28T06:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising