ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిత్ర బృందంతో అల్లూరి పార్కును సందర్శించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2021-10-14T06:18:11+05:30

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్కును నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు, తన మిత్రబృందంతో కలిసి బుధవారం సందర్శించారు.

మిత్రులతో కలిసి అల్లూరి విగ్రహం వద్ద ఆర్డీవో నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కృష్ణాదేవిపేట, అక్టోబరు 13 : గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి సీతారామరాజు పార్కును నర్సీపట్నం ఆర్డీవో రోణంకి గోవిందరావు, తన మిత్రబృందంతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరి, గంటందొరల సమాధుల వద్ద నివాళులర్పించారు.   పార్కు మరింత అభివృద్ధి చెందేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. అలాగే, ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు పార్కు సంరక్షకులకు వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్కును సహోపాధ్యాయ విత్రులతో సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.   

Updated Date - 2021-10-14T06:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising