ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవుపోలవరం తీరంలో స్వామి వివేకానంద విగ్రహం

ABN, First Publish Date - 2021-06-11T22:11:34+05:30

జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజాగ్: విశాఖ జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన స్వామిజీ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానందను శాలువతో యువత సన్మానించారు. యువకుల కృషిని శ్రీనివాసానంద స్వామి అభినందించారు. యువతా మేలుకో అంటూ స్వామి వివేకానంద స్ఫూర్తిని వారిలో నింపారు. 

Updated Date - 2021-06-11T22:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising