ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత

ABN, First Publish Date - 2021-12-19T06:16:32+05:30

విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద డిజిటల్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్న జనసేన కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన డిజిటల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం

కూర్మన్నపాలెం, డిసెంబరు 18: విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని జనసేన నాయకులు గడసాల అప్పారావు, కరణం కనకారావులు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే డిజిటల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కార్యకర్తలు శనివారం ఉక్కు ఉద్యోగుల, నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరాలకు విచ్చేసి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంపీలు అందరూ పార్లమెంట్‌లో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాదా శ్రీను, కళావతి, మల్లెపూడి మురళీకృష్ణ, పిడుగు బంగారాజు, భాస్కరరాజు, అడపా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T06:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising