ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ ధరలు తగ్గించాలంటూ ధర్నా

ABN, First Publish Date - 2021-09-03T05:19:21+05:30

మోదీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి పీవీ ప్రతాప్‌ అన్నారు.

గ్యాస్‌ బండలతో నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, సెప్టెంబరు 2: మోదీ ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీపీఎం మండల కార్యదర్శి పీవీ ప్రతాప్‌ అన్నారు. గురువారం వెంకటేశ్వర సెంటర్‌లో పెంచిన గ్యాస్‌ ధరలు ఉపసంహరించాలని ధర్నా నిర్వహించారు. కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు గార రంగారవు, కడలి వీర్రాజు, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T05:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising