ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్డుదారులు ఈకేవైసీ చేయించాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-08-11T05:19:00+05:30

జిల్లాలోని బియ్యం కార్డుదారులందరూ ఈకేవైసీ విధిగా చేయించుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బియ్యం కార్డుదారులందరూ ఈకేవైసీ విధిగా చేయించుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. బియ్యం కార్డులో ఉన్న ప్రతివ్యక్తి ఆధార్‌ ఈకేవైసీ నమోదు చేయించు కోవడం తప్పనిసరి అన్నారు.అలా చేయించుకోకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సిన వారికి నోటీసులు అందిస్తారని, నోటీసులు అందుకున్నవారు ఈ నెల 11వ తేదీ నుంచి ఈకేవైసీ నమోదు చేసుకో వచ్చని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-11T05:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising