ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో కొట్లాట: ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-06-21T06:26:30+05:30

నల్లజర్ల మండలం ఆవపాడులో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒక వ్యకి మృతి చెందాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, జూన్‌ 20: నల్లజర్ల మండలం ఆవపాడులో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒక వ్యకి మృతి చెందాడు. నల్లజర్ల ఎస్‌ఐ అవినాష్‌ కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోడే దుర్గ ప్రసాద్‌ (35)ను అదే గ్రామానికి చెందిన అచ్యుత సుబ్బారావు మద్యం మత్తులో నెట్టడంతో దుర్గాప్రసాద్‌ తలకి బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. తాడేపల్లిగూడెం సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-06-21T06:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising