ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యం

ABN, First Publish Date - 2021-02-05T12:03:32+05:30

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పహాడిషరీఫ్‌ : ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది.  పహాడిషరీఫ్‌ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాం కాలనీకి చెం దిన పి.వెంకటేష్‌, పద్మ భార్యభర్తలు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. వెంకటేష్‌ రోజూ ఉదయం 8గంటలకు పనికి వెళ్లి సాయం త్రం 7గంటలకు తిరిగి వస్తాడు. బుధవారం సాయంత్రం 7గంటలకు వచ్చిన వెంకటేష్‌ ఇంట్లో భార్య పద్మ(28), వర్షిత(5),అక్షయ్‌(3) కనపడలేదు. బస్తీ పరిసరాల్లో, పద్మ పుట్టింటి వద్ద, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పహాడిషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-02-05T12:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising