ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ కాలేజీల్లో చేరడానికి గడువు 12 వరకు పెంపు

ABN, First Publish Date - 2021-08-10T17:23:45+05:30

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌)’లో దరఖాస్తు చేసుకుని, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే, రెండో దశ సీట్ల కేటాయింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌)’లో దరఖాస్తు చేసుకుని, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే, రెండో దశ సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థులు ఈ నెల 18 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

Updated Date - 2021-08-10T17:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising