ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PRC అమలులోనూ జాప్యమేనా: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-10-07T14:17:28+05:30

ప్రభుత్వ ఉద్యోగుల వేతన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అనంతపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలోనూ జాప్యమేనా..! అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వోద్యోగులందరూ ధనవంతులు కారు. సంఘం నేతలు కొందరు స్వార్థంతో రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతూ ఉద్యోగులను బలి చేస్తున్నారు. తాజాగా ఒక ఉద్యోగ సంఘం నేత పదవి కోసం ఉద్యోగులను పణంగా పెట్టే ప్రయత్నం చేయడం శోచనీయం’’ అని ఓ ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2021-10-07T14:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising