ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలి: ‘అపెక్మా’

ABN, First Publish Date - 2021-05-18T15:36:40+05:30

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూజీ, పీజీ పరీక్షలన్నింటినీ ‘ఆన్‌లైన్‌’లో నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 17 (ఆంధ్ర జ్యోతి): కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూజీ, పీజీ పరీక్షలన్నింటినీ ‘ఆన్‌లైన్‌’లో నిర్వహించాలని ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజెస్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ (అపెక్మా)’ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొప్పా గంగిరెడ్డి, మద్దిశెట్టి శ్రీధర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2021-05-18T15:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising