ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైమరీ టీచర్లకు శిక్షణ: మంత్రి సురేశ్‌

ABN, First Publish Date - 2021-06-22T15:08:00+05:30

‘సమగ్రశిక్ష’ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో సీబీఎ్‌సఈ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి , జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘సమగ్రశిక్ష’ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రైమరీ టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో సీబీఎ్‌సఈ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీచర్లకు శిక్షణ కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోమవారం ఈ కార్యక్రమాన్ని దీక్షా పోర్టల్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని, పేదరికాన్ని పారదోలడానికి విద్య ఒక్కటే సాధనమనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-22T15:08:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising