ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల మరణాలకు సర్కారుదే బాధ్యత: టీపీటీఎఫ్‌

ABN, First Publish Date - 2021-05-18T15:45:25+05:30

రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సంభవిస్తున్న ఉపాధ్యాయుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. కరోనా వైద్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సంభవిస్తున్న ఉపాధ్యాయుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. కరోనా వైద్యానికి అందించే రూ.లక్ష రీయంబర్స్‌మెంట్‌ను 5 లక్షలకు పెంచాలని, మరణించిన టీచర్ల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.రమణ, మైస శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-18T15:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising