ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-07-12T16:10:22+05:30

దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదవగా.. 724 మంది మృతి చెందారు. దేశంలో మొత్తంగా 3.08 కోట్లకు కరోనా కేసులు చేరుకున్నాయి. 4,08,764 మంది మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు నమోదవగా.. 724 మంది మృతి చెందారు. దేశంలో మొత్తంగా 3.08 కోట్లకు కరోనా కేసులు చేరుకున్నాయి. 4,08,764 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,50,899 యాక్టివ్ కేసులున్నాయి. 3 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 97.22 శాతానికి కరోనా రికవరీ రేటు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 37.73 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

Updated Date - 2021-07-12T16:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising