ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

ABN, First Publish Date - 2021-06-22T05:24:00+05:30

ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసన దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీనిపై ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జిలు, జనరల్ సెక్రటరీలతో తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నారు. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా...  ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాలను ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు.  గురువారం ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. 

Updated Date - 2021-06-22T05:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising