విద్యుదాఘాతం.. కుటుంబంలో ఆరుగురి మృతి
ABN, First Publish Date - 2021-07-12T09:00:28+05:30
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది.
ఛతర్పూర్, జూలై 11: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ సమయంలో ఒక వ్యక్తి అందులోకి దిగి విద్యుదాఘాతంతో పడిపోయాడు. అతడిని రక్షించడానికి కుటుంబంలోని ఐదుగురు దిగడంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు.
Updated Date - 2021-07-12T09:00:28+05:30 IST