ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతం.. కుటుంబంలో ఆరుగురి మృతి

ABN, First Publish Date - 2021-07-12T09:00:28+05:30

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛతర్‌పూర్‌, జూలై 11: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఆదివారం జరిగింది. సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణ  సమయంలో ఒక వ్యక్తి అందులోకి దిగి విద్యుదాఘాతంతో పడిపోయాడు. అతడిని రక్షించడానికి కుటుంబంలోని ఐదుగురు దిగడంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. 

Updated Date - 2021-07-12T09:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising