ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం పాక్‌తో కూడా మాట్లాడాలి: పీడీపీ చీఫ్

ABN, First Publish Date - 2021-06-23T00:51:29+05:30

ప్రభుత్వం పాక్‌తో కూడా మాట్లాడాలి: పీడీపీ చీఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సూచించారు. "వారు దోహాకు వెళ్లి తాలిబాన్లతో మాట్లాడగలిగితే, వారు ఒక చర్చకు రావాలంటే.. పాకిస్తాన్ తో కూడా మాట్లాడాలని ఆమె అన్నారు. జూన్ 24న ప్రధాని నరేంద్ర మోడీతో అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని జె అండ్ కె గుప్కర్ అలయన్స్ మంగళవారం పేర్కొన్న తరువాత ఈ అంశం తెరపైకి వచ్చింది.

Updated Date - 2021-06-23T00:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising