ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ స్థావరంపై గ్రనేడ్‌ దాడి.. హై అలర్ట్‌

ABN, First Publish Date - 2021-11-23T08:11:32+05:30

ఆర్మీ స్థావరం లక్ష్యంగా దుండగులు చేసిన గ్రనేడ్‌ దాడితో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఉలిక్కిపడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పఠాన్‌కోట్‌, నవంబరు 22: ఆర్మీ స్థావరం లక్ష్యంగా దుండగులు చేసిన గ్రనేడ్‌ దాడితో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఉలిక్కిపడింది. ధరమ్‌పూల్‌ ప్రాం తంలోని ఆర్మీ స్థావరం త్రివేణి ద్వారం వద్దకు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు గ్రనేడ్‌ విసిరి పారిపోయినట్లు ఎస్పీ సురేంద్ర లాంబా తెలిపారు. ఎలాంటి ప్రాణహానీ జరగలేదని చెప్పారు. అత్యంత భద్రత నడుమ ఉండే ఆర్మీ స్థావరంపై గ్రనేడ్‌ దాడితో నగరంలో హైఎలర్డ్‌ ప్రకటించారు. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

Updated Date - 2021-11-23T08:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising