ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మయన్మార్ సరిహద్దులను మూసేసిన భారత్!

ABN, First Publish Date - 2021-03-22T20:21:26+05:30

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడి నుంచి వలసలను నిరోధించే ఉద్దేశంతో మయన్మార్‌తో ఉన్న సరిహద్దులన్నింటినీ మూసేసింది. ఈ మేరకు మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తాంగా, మయన్మార్ విదేశీ వ్యవహారాల మంత్రి జిన్ మర్ అంగ్‌తో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్‌ను ఆ దేశపు సైన్యం అదుపులోకి తీసుకుంది. దీంతో సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమకారులతో సైన్యం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వందల మంది ఉద్యమకారులు సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. 

Updated Date - 2021-03-22T20:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising